యువగళం పాదయాత్ర : నారా లోకేశ్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Published : Apr 06, 2023, 08:45 AM IST
యువగళం పాదయాత్ర : నారా లోకేశ్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

సారాంశం

యువగళం పాదయాత్రలో భాగంగా నిన్న కూడేరులో పర్యటించారు నారా లోకేష్. ఈ సమయంలో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. 

కూడేరు : యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రైన్ నుంచి గజమాల తెగిపడింది.  అది నేరుగా లోకేష్ పై పడింది. అదే సమయంలో  అక్కడికి చేరుకున్న అభిమానులు ఒకసారిగా రావడంతో తోపులాట కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదంలో లోకేష్ కు ఎలాంటి గాయాలు కాలేదు. పాదయాత్రలో భాగంగా నిన్న ఉరవకొండలో పర్యటించారు.  వైసీపీ హయాంలో  బిసి, ఎస్సి, మైనార్టీ వర్గాలు దాడులకు గురయ్యాయని నారా లోకేష్ వైసీపీ మీద ధ్వజమెత్తారు.  తాను  చేపట్టిన యువగళం పాదయాత్ర  వైసీపీకి అంతిమయాత్ర అవుతుందని జోస్యం చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Speech: విశ్వనగరంగా అమరావతి.. చంద్రబాబు సూపర్ స్పీచ్ | Asianet News Telugu
Pinnelli Ramakrishna Reddy: జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. వైసీపీ సంబరాలు | Asianet News Telugu