తెనాలి మార్కెట్ సెంటర్‌లో హత్యాయత్నం: కత్తులతో ఓ వ్యక్తిపై దాడి

Siva Kodati |  
Published : Aug 07, 2020, 07:11 PM IST
తెనాలి మార్కెట్ సెంటర్‌లో హత్యాయత్నం: కత్తులతో ఓ వ్యక్తిపై దాడి

సారాంశం

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై నడిరోడ్డుపై పట్టపగలు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. 

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై నడిరోడ్డుపై పట్టపగలు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. వీరంశెట్టి  కిశోర్ కుమార్ అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా మార్కెట్ వంతెన వద్ద ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన కిశోర్‌ను పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌