తెనాలి మార్కెట్ సెంటర్‌లో హత్యాయత్నం: కత్తులతో ఓ వ్యక్తిపై దాడి

Siva Kodati |  
Published : Aug 07, 2020, 07:11 PM IST
తెనాలి మార్కెట్ సెంటర్‌లో హత్యాయత్నం: కత్తులతో ఓ వ్యక్తిపై దాడి

సారాంశం

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై నడిరోడ్డుపై పట్టపగలు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. 

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై నడిరోడ్డుపై పట్టపగలు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. వీరంశెట్టి  కిశోర్ కుమార్ అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా మార్కెట్ వంతెన వద్ద ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన కిశోర్‌ను పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu