గుంటూరు: సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల దారుణ హత్య

By Siva KodatiFirst Published Aug 28, 2021, 8:28 PM IST
Highlights

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం జరిగింది. శనివారం ఇద్దరు మహిళల్ని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. నాగార్జున‌నగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి కూతుళ్లను పొడిచి చంపారు. మృతులను ప్రత్యూష , పద్మావతిలుగా గుర్తించారు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం జరిగింది. శనివారం ఇద్దరు మహిళల్ని దారుణ హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. నాగార్జున‌నగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి కూతుళ్లను పొడిచి చంపారు. మృతులను ప్రత్యూష , పద్మావతిలుగా గుర్తించారు. పోలం వివాదంలో హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!