ప్రభుత్వంపై మోదుగుల సంచలన వ్యాఖ్యలు

Published : Jun 15, 2017, 09:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ప్రభుత్వంపై మోదుగుల సంచలన వ్యాఖ్యలు

సారాంశం

గుంటూరు జిల్లాలో రియల్టర్లు లక్షల ఎకరాల్లో లే-అవుట్లు వేసి రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుకు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో రియల్టర్లు లక్షల ఎకరాల్లో లే-అవుట్లు వేసి రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నకిలీ విత్తనాలకు గుంటూరు జిల్లా అడ్డాగా మారిందన్నారు. ఎరువుల మిక్సింగ్ ప్లాంట్లో కల్తీ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచారాల కోసమే సోదాలు చేస్తున్నట్లుగా ఉందని మోదుగుల మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: మ‌నిషి ప్రాణం తీసిన టీవీ సౌండ్ వ్య‌వ‌హారం.. భ‌ర్త‌ను క‌త్తితో పొడిచిన భార్య
IMD Rain Alert : ఆల్రెడీ బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం, నేడు ఇంకొకటి రెడీ.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు