పోలీసులపై రెచ్చిపోయిన మంత్రి దేవినేని అనుచరులు (వీడియో)

Published : Oct 08, 2017, 05:11 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
పోలీసులపై రెచ్చిపోయిన మంత్రి దేవినేని అనుచరులు (వీడియో)

సారాంశం

కేసు వెలుగులోకి రానీయకుండా పోలీసుల మీద వత్తిడి మొదలయింది

 

 

 

విజయవాడలో  పోలీసులపై ఆంధ్రా నీటిపారుదల శాఖ  మంత్రి దేవినేని  ఉమా మహేశ్వరరావు అనుచరులు రెచ్చిపోయారు.

మద్యం మత్తులో విధుల్లో వున్న పోలీసులపై దౌర్జన్యానికి దిగారు.

నడిరోడ్డుపై పోలీసులపై దుర్భాషలాడారు

ఇబ్రహీంపట్నం పిఎస్ లో బాధిత పోలీసులు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు కాకుండా పోలీసులపై వత్తిళ్లు మొదలయినట్లు తెలిసింది. 

వివరాలను ఇబ్రహీంపట్నం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Holiday : ఈ సోమవారం కూడా తెలుగోళ్లకు సెలవే... ఎందుకో తెలుసా..?
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..