బ్రేకింగ్: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మరోసారి భారీ పేలుడు... ఎగిసిపడుతున్న మంటలు

Siva Kodati |  
Published : Sep 02, 2020, 06:27 PM ISTUpdated : Sep 02, 2020, 06:38 PM IST
బ్రేకింగ్: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మరోసారి భారీ పేలుడు... ఎగిసిపడుతున్న మంటలు

సారాంశం

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. కరెంట్ కేబుల్ నుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్ధాలు రావడంతో పాటు మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్లాంట్ సిబ్బంది పరుగులు తీశారు.

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. కరెంట్ కేబుల్ నుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్ధాలు రావడంతో పాటు మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్లాంట్ సిబ్బంది పరుగులు తీశారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు