శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. కరెంట్ కేబుల్ నుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్ధాలు రావడంతో పాటు మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్లాంట్ సిబ్బంది పరుగులు తీశారు.
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. కరెంట్ కేబుల్ నుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్ధాలు రావడంతో పాటు మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్లాంట్ సిబ్బంది పరుగులు తీశారు.