బ్రేకింగ్: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మరోసారి భారీ పేలుడు... ఎగిసిపడుతున్న మంటలు

Siva Kodati |  
Published : Sep 02, 2020, 06:27 PM ISTUpdated : Sep 02, 2020, 06:38 PM IST
బ్రేకింగ్: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మరోసారి భారీ పేలుడు... ఎగిసిపడుతున్న మంటలు

సారాంశం

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. కరెంట్ కేబుల్ నుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్ధాలు రావడంతో పాటు మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్లాంట్ సిబ్బంది పరుగులు తీశారు.

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. కరెంట్ కేబుల్ నుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్ధాలు రావడంతో పాటు మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్లాంట్ సిబ్బంది పరుగులు తీశారు.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: కంప్లైంట్ చూసి తనిఖీకి వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu
నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్ రాడు | JC Prabhakar Reddy Comments | Asianet News Telugu