పులివెందులో దారుణహత్య

Siva Kodati |  
Published : Jul 04, 2019, 08:24 PM IST
పులివెందులో దారుణహత్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామం పులివెందులలో దారుణం జరిగింది. పట్టణంలోని రాణితోపులో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామం పులివెందులలో దారుణం జరిగింది. పట్టణంలోని రాణితోపులో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడికి సంబంధించిన విషయాలు తెలియరాలేదు. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. సీఎం సొంతవూరు కావడంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu
CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu