బైక్‌ డిక్కీలో తిరుమలకు మద్యం.. అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్న విజిలెన్స్

Siva Kodati |  
Published : Jul 13, 2021, 07:12 PM IST
బైక్‌ డిక్కీలో తిరుమలకు మద్యం.. అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్న విజిలెన్స్

సారాంశం

బైకులో తిరుమలకు మద్యం బాటిళ్లు తరలిస్తున్న ఓ యువకుడిని అలిపిరి చెక్ పోస్ట్ వద్ద టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 

తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ వద్ద మద్యం దొరికింది. తిరుపతి నుంచి తిరుమలకు బైక్‌లో మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. తరలిస్తున్న వ్యక్తి జీవకోనకు చెందిన చంటిగా గుర్తించారు. అతని నుంచి 14 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న చంటిని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులకు అప్పగించారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆ నీచానికి ఒడిగట్టింది మీరే | Perni Nani Fires On Chandrababu | Asianet Telugu
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?