గన్నవరం ఎయిర్‌పోర్టు: తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం

Siva Kodati |  
Published : Feb 20, 2021, 05:45 PM ISTUpdated : Feb 20, 2021, 05:46 PM IST
గన్నవరం ఎయిర్‌పోర్టు: తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం

సారాంశం

విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అవుతుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనేవున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. 

విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అవుతుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనేవున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.

అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులున్నారు.

వారిలో గన్నవరంలో 19 మంది ప్రయాణికులు దిగారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Machiraju Venugopal Rao Ugadi: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులవారికి జరిగేది ఇదే| Asianet News Telugu
Divyang Shakti:బస్సులో లోకేష్ పై చంద్రబాబు పంచులకి పడి పడి నవ్విన పవన్ కళ్యాణ్ | Asianet News Telugu