సత్తెనపల్లిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం .. పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు, కొంచెం వుంటే కెనాల్‌లోకే

Siva Kodati |  
Published : Nov 05, 2023, 07:02 PM IST
సత్తెనపల్లిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం .. పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు, కొంచెం వుంటే కెనాల్‌లోకే

సారాంశం

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం పిడుగురాళ్ల నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్ స్పీడ్‌తో అమరావతి మేజర్ కెనాల్ వద్ద పక్కకు ఒరిగింది.

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం పిడుగురాళ్ల నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్ స్పీడ్‌తో అమరావతి మేజర్ కెనాల్ వద్ద పక్కకు ఒరిగింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా గుంటూరు -మాచర్ల ప్రధాన రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. డ్రైవర్లు అతివేగంతో బస్సులు నడుపుతున్నారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్