కుప్పంలోని పాఠశాల గోడలపై బుల్లెట్ గుర్తులు, ఘటనాస్థలికి పోలీసులు

Siva Kodati |  
Published : Sep 12, 2022, 03:22 PM IST
కుప్పంలోని పాఠశాల గోడలపై బుల్లెట్ గుర్తులు, ఘటనాస్థలికి పోలీసులు

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని బాదూర్ హైస్కూల్‌లో నాటు తుపాకీతో ఈ కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి గోడలపై బుల్లెట్ గుర్తులు కనిపించాయి. 

చిత్తూరు జిల్లా కుప్పంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని బాదూర్ హైస్కూల్‌లో నాటు తుపాకీతో ఈ కాల్పులు జరిగాయి. పాఠశాల గోడలు, తలుపులపై నాటు తుపాకీతో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం స్కూల్‌లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. ఆగ‌స్టు 7న‌ ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల ఆర్థిక సాయం
August Long Weekends : ఆగస్ట్ లో ప్రతి వీక్ లాంగ్ వీకెండ్... ఏ వారం, ఎన్ని సెలవులో తెలుసా?