కాకినాడలో రూ.6 కోట్లతో గోల్డ్ షాప్ యజమాని పరార్...

Published : Jul 12, 2023, 09:36 AM IST
కాకినాడలో రూ.6 కోట్లతో గోల్డ్ షాప్ యజమాని పరార్...

సారాంశం

కాకినాడలో ఓ బంగారు దుకాణ యజమాని జనాలకు రూ.6కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. చీటీలు, రుణాల పేరుతో వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు.   

కాకినాడ : ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఓ గోల్డ్ షాప్ యజమాని రూ.6 కోట్లతో పరారయ్యాడు. చీటీలు, రుణాలకు అధిక వడ్డీ ఇస్తానని జనాల దగ్గర డబ్బులు వసూలు చేసిన వీరబాబు అనే బంగారు దుకాణ యజమాని.. బోర్డు తిప్పేశాడు. ధీంతో అతని దగ్గర డబ్బులు పెట్టిన చాలామంది లబో దిబో మంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers