కాకినాడలో రూ.6 కోట్లతో గోల్డ్ షాప్ యజమాని పరార్...

Published : Jul 12, 2023, 09:36 AM IST
కాకినాడలో రూ.6 కోట్లతో గోల్డ్ షాప్ యజమాని పరార్...

సారాంశం

కాకినాడలో ఓ బంగారు దుకాణ యజమాని జనాలకు రూ.6కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. చీటీలు, రుణాల పేరుతో వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు.   

కాకినాడ : ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఓ గోల్డ్ షాప్ యజమాని రూ.6 కోట్లతో పరారయ్యాడు. చీటీలు, రుణాలకు అధిక వడ్డీ ఇస్తానని జనాల దగ్గర డబ్బులు వసూలు చేసిన వీరబాబు అనే బంగారు దుకాణ యజమాని.. బోర్డు తిప్పేశాడు. ధీంతో అతని దగ్గర డబ్బులు పెట్టిన చాలామంది లబో దిబో మంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

School Holiday : రేపు స్కూళ్లకి సెలవు..? ఈ సడన్ హాలిడే ఎందుకో తెలుసా?
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం: Ernakulam Express Train Fire | Asianet News Telugu