నడి సముద్రంలో ఆగిపోయిన బోటు: ఐదు రోజులుగా గంగపుత్రుల ఆకలి కేకలు

Siva Kodati |  
Published : Dec 12, 2020, 04:57 PM IST
నడి సముద్రంలో ఆగిపోయిన బోటు: ఐదు రోజులుగా గంగపుత్రుల ఆకలి కేకలు

సారాంశం

నడి సముద్రం.. ఎటు చూసినా నీళ్లు తప్ప ఎవ్వరూ కనిపించని పరిస్ధితి, మరోవైపు అరకొరగా వున్న ఆహార పదార్ధాలు. ఇలాంటి పరిస్ధితుల్లో ఐదు రోజులు గడిపారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు. 

నడి సముద్రం.. ఎటు చూసినా నీళ్లు తప్ప ఎవ్వరూ కనిపించని పరిస్ధితి, మరోవైపు అరకొరగా వున్న ఆహార పదార్ధాలు. ఇలాంటి పరిస్ధితుల్లో ఐదు రోజులు గడిపారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు.

నడిసముద్రంలో బోటు వున్నట్లుంది ఆగిపోయింది. దీంతో ఎటూ వెళ్లలేక, ఐదు రోజుల పాటు అలాగే వుండిపోయారు. అటుగా వెళ్తున్న మరో బోటు సాయంతో శ్రీకాకుళం జిల్లా భావనపాడు తీరానికి చేరుకున్నారు మత్స్యకారులు. 
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu