Andhra News: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

Published : Apr 23, 2022, 03:51 PM ISTUpdated : Apr 23, 2022, 03:54 PM IST
Andhra News: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

సారాంశం

విశాఖపట్నం శివారులోని పరవాడ ఫార్మా సిటీలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఎస్‌ఎన్‌ఎఫ్ ఈటీసీ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. 

విశాఖపట్నం శివారులోని పరవాడ ఫార్మా సిటీలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఎస్‌ఎన్‌ఎఫ్ ఈటీసీ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్లాంట్ నుంచి ఘాటు వాసనలు వెలువడుతుండటంతో పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిసిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉం

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!