పల్నాడు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. 15 పూరిళ్లు దగ్ధం, ఏడాది చిన్నారి మృతి

Siva Kodati |  
Published : Jun 14, 2023, 05:49 PM IST
పల్నాడు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. 15 పూరిళ్లు దగ్ధం, ఏడాది చిన్నారి మృతి

సారాంశం

పల్నాడు జల్లాలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 15 పూరిళ్లు దగ్ధమవ్వగా, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 

పల్నాడు జిల్లా పెద్దపాలెంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 పూరిళ్లు దగ్థమవ్వగా.. ఇంట్లో నిద్రిస్తున్న ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

AP Food Commission: రైస్ ముద్దవుతుంది.. ఇడ్లీ చట్నీలో నీరెక్కువ | Madhurawada | Asianet News Telugu
రూ. 1.3 ల‌క్ష‌ల కోట్ల‌తో నిర్మాణం, ఈనెల 28న శంకుస్థాప‌న‌.. ఏపీలో ఈ ప్రాంతం మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం