గారడి ఆటగాళ్ల మధ్య కొట్లాట .. కోనసీమలో మళ్లీ ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jun 09, 2022, 06:33 PM IST
గారడి ఆటగాళ్ల మధ్య కొట్లాట .. కోనసీమలో మళ్లీ ఉద్రిక్తత

సారాంశం

రామచంద్రాపురం మండలం వెల్ద గ్రామంలో గారడి ఆటగాళ్ల మధ్య వివాదం మొదలై గొడవకు దారి తీసింది. రెండు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి

కోనసీమ కుంతిదేవి తీర్ధంలో ఘర్షణ జరిగింది. రామచంద్రాపురం మండలం వెల్ద గ్రామంలో గారడి ఆటగాళ్ల మధ్య వివాదం మొదలై గొడవకు దారి తీసింది. రెండు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. వ్యక్తిగత కక్షలతోనే ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee
ఎవర్ గ్రీన్ హీరో బాలయ్య చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన బాలయ్య | CM Chandrababu Speech | Balayya