ఎన్నికల విధుల్లో వాలంటర్లను వాడొద్దు : ఏపీ సర్కార్‌కు ఈసీ ఆదేశం

Siva Kodati |  
Published : Sep 16, 2022, 06:11 PM IST
ఎన్నికల విధుల్లో వాలంటర్లను వాడొద్దు : ఏపీ సర్కార్‌కు ఈసీ ఆదేశం

సారాంశం

ఎన్నికల విధుల్లో వార్డు వాలంటీర్లను వాడొద్దని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారలకు ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో వార్డు వాలంటీర్లపై ఎన్నికల కమీషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలనీ ఈసీ ఆదేశించింది. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియలో వాలంటీర్లను వాడొద్దని సూచించింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారలకు ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!