సుజనా చౌదరికి షాక్.... ఆయన భార్యకు డీఆర్టీ నోటీసులు

Published : Dec 05, 2019, 06:45 AM IST
సుజనా చౌదరికి షాక్.... ఆయన భార్యకు డీఆర్టీ నోటీసులు

సారాంశం

చెన్నైలోని ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.169 కోట్లు రుణం తీసుకుని.. చెల్లించని వ్యవహారంలో ఈ నోటీసులు పంపింది.

బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి  ఊహించని షాక్ తగిలింది. సుజనా చౌదరి భార్య వై. పద్మజకు రుణాల రికవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ)-2 నోటీసులు జారీచేసింది. 

చెన్నైలోని ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.169 కోట్లు రుణం తీసుకుని.. చెల్లించని వ్యవహారంలో ఈ నోటీసులు పంపింది. ఆమెతో పాటు సుజనా యూనివర్సల్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌కు చెందిన శ్రీనివాసరాజు, ఎస్‌టీ ప్రసాద్‌, ఆయన భార్య ధనలక్ష్మి, సుజనా కేపిటల్‌ సర్వీస్‌ లిమిటెడ్‌, ఎక్స్‌ప్లెయిర్‌ ఎలక్ర్టికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు తన ముందు హాజరుకావాలని ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్