గుంతకల్లులో జంట హత్యల కలకలం.. యజమాని, డ్రైవర్‌ని నరికి చంపిన దుండగులు

Siva Kodati |  
Published : Feb 14, 2023, 07:39 PM IST
గుంతకల్లులో జంట హత్యల కలకలం.. యజమాని, డ్రైవర్‌ని నరికి చంపిన దుండగులు

సారాంశం

అనంతపురం జిల్లా గుంతకల్లులో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద భూస్వామి కోటిరెడ్డి , అతని డ్రైవర్ షేక్‌షా వలీని దారుణంగా నరికి చంపారు దుండగులు.

అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. పట్టణంలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద భూస్వామి కోటిరెడ్డి , అతని డ్రైవర్ షేక్‌షా వలీని దారుణంగా నరికి చంపారు దుండగులు. అయితే ఇది ఎవరి పని అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Health Update: చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?
Cyclone alert: బంగాళాఖాతంలో తుపాను..? ఈ జూలైలో జోరువానలు? | Heavy rains AP | Asianet News Telugu