గుంతకల్లులో జంట హత్యల కలకలం.. యజమాని, డ్రైవర్‌ని నరికి చంపిన దుండగులు

Siva Kodati |  
Published : Feb 14, 2023, 07:39 PM IST
గుంతకల్లులో జంట హత్యల కలకలం.. యజమాని, డ్రైవర్‌ని నరికి చంపిన దుండగులు

సారాంశం

అనంతపురం జిల్లా గుంతకల్లులో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద భూస్వామి కోటిరెడ్డి , అతని డ్రైవర్ షేక్‌షా వలీని దారుణంగా నరికి చంపారు దుండగులు.

అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. పట్టణంలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద భూస్వామి కోటిరెడ్డి , అతని డ్రైవర్ షేక్‌షా వలీని దారుణంగా నరికి చంపారు దుండగులు. అయితే ఇది ఎవరి పని అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. 

PREV
click me!

Recommended Stories

Amaravati: రూ. 2500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. 2 టవర్లు, 1800 కార్ల పార్కింగ్ సౌకర్యం..
AP & TElangana Rain Alert! వాతావరణశాఖా హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు |