డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు కరెంట్ చార్జీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికలు గురించి కూడా వివరించారు.