చేపలు పట్టుకునే విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న...!!

Published : Jul 17, 2023, 06:53 AM IST
చేపలు పట్టుకునే విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న...!!

సారాంశం

అన్నాదమ్ముల మధ్య చేపలు పట్టుకునే విషయంలో చెలరేగిన గొడవ చివరికి తమ్ముడి ప్రాణాలు తీసింది.ఈ ఘటన కాకినాడలో వెలుగు చూసింది. 

కాకినాడ : కాకినాడ పెద్దాపురం కట్టమూరులో దారుణం జరిగింది. ఓ అన్న తమ్ముడిని చంపేశాడు. నిందితుడిని వంశీగా గుర్తించారు. చేపలు పట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో తమ్ముడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vizag Steel Plant Incident: విశాఖ ఉక్కు కర్మాగారం ఘోర విషాదం వెనుక వొళ్ళు గగురుపుట్టే నిజాలు
IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే