చేపలు పట్టుకునే విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న...!!

Published : Jul 17, 2023, 06:53 AM IST
చేపలు పట్టుకునే విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న...!!

సారాంశం

అన్నాదమ్ముల మధ్య చేపలు పట్టుకునే విషయంలో చెలరేగిన గొడవ చివరికి తమ్ముడి ప్రాణాలు తీసింది.ఈ ఘటన కాకినాడలో వెలుగు చూసింది. 

కాకినాడ : కాకినాడ పెద్దాపురం కట్టమూరులో దారుణం జరిగింది. ఓ అన్న తమ్ముడిని చంపేశాడు. నిందితుడిని వంశీగా గుర్తించారు. చేపలు పట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో తమ్ముడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu