చేపలు పట్టుకునే విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న...!!

Published : Jul 17, 2023, 06:53 AM IST
చేపలు పట్టుకునే విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న...!!

సారాంశం

అన్నాదమ్ముల మధ్య చేపలు పట్టుకునే విషయంలో చెలరేగిన గొడవ చివరికి తమ్ముడి ప్రాణాలు తీసింది.ఈ ఘటన కాకినాడలో వెలుగు చూసింది. 

కాకినాడ : కాకినాడ పెద్దాపురం కట్టమూరులో దారుణం జరిగింది. ఓ అన్న తమ్ముడిని చంపేశాడు. నిందితుడిని వంశీగా గుర్తించారు. చేపలు పట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో తమ్ముడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్