
డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్లో విద్య, టెక్నాలజీ, మీ వజ్రాయుధంగా మారాలని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా వివరించారు.