కృష్ణాజిల్లాలో సీబీసీఐడీ దాడుల కలకలం

Siva Kodati |  
Published : Sep 18, 2019, 08:02 PM ISTUpdated : Sep 18, 2019, 08:07 PM IST
కృష్ణాజిల్లాలో సీబీసీఐడీ దాడుల కలకలం

సారాంశం

కృష్ణా జిల్లాలో సీబీసీఐడీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కంచికచర్ల, మొగులూరు, బట్టినపూడి, మున్నలూరులలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొగులూరు సొసైటీలో రైతులతో విడివిడిగా మాట్లాడి ఓ రాజ్యసభ సభ్యుడి ప్రమేయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు

కృష్ణా జిల్లాలో సీబీసీఐడీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కంచికచర్ల, మొగులూరు, బట్టినపూడి, మున్నలూరులలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొగులూరు సొసైటీలో రైతులతో విడివిడిగా మాట్లాడి ఓ రాజ్యసభ సభ్యుడి ప్రమేయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతుల భూములు, చెక్కులపై సీఐడీ అధికారులు ఆరా తీశారు. మొగులూరులో రియల్ ఎస్టేట్ వ్యవహారంపై రెండు రోజుల పాటు సోదాలు జరుపుతారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!