కృష్ణాజిల్లాలో సీబీసీఐడీ దాడుల కలకలం

Siva Kodati |  
Published : Sep 18, 2019, 08:02 PM ISTUpdated : Sep 18, 2019, 08:07 PM IST
కృష్ణాజిల్లాలో సీబీసీఐడీ దాడుల కలకలం

సారాంశం

కృష్ణా జిల్లాలో సీబీసీఐడీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కంచికచర్ల, మొగులూరు, బట్టినపూడి, మున్నలూరులలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొగులూరు సొసైటీలో రైతులతో విడివిడిగా మాట్లాడి ఓ రాజ్యసభ సభ్యుడి ప్రమేయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు

కృష్ణా జిల్లాలో సీబీసీఐడీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కంచికచర్ల, మొగులూరు, బట్టినపూడి, మున్నలూరులలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొగులూరు సొసైటీలో రైతులతో విడివిడిగా మాట్లాడి ఓ రాజ్యసభ సభ్యుడి ప్రమేయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతుల భూములు, చెక్కులపై సీఐడీ అధికారులు ఆరా తీశారు. మొగులూరులో రియల్ ఎస్టేట్ వ్యవహారంపై రెండు రోజుల పాటు సోదాలు జరుపుతారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

రెడ్డప్పగారి మాధవి స్పీచ్ కి చంద్రబాబు లేచి మరీ చప్పట్లు Reddappagari Madhavi | Asianet News Telugu
మహానాడులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ |Nara Lokesh Powerful Speech | Asianet News Telugu