అక్రమమైనింగ్ కేసులో టీడీపీ నేత యరపతినేనిపై కేసు

Siva Kodati |  
Published : Aug 03, 2019, 02:56 PM IST
అక్రమమైనింగ్ కేసులో టీడీపీ నేత యరపతినేనిపై కేసు

సారాంశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో యరపతినేని సహా 12 మంది సత్తెనపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో యరపతినేని సహా 12 మంది సత్తెనపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది.

అక్రమ మైనింగ్‌పై తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పిడుగురాళ్లకు చెందిన గురువాచారి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో నిందితులపై వెంటనే కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!