మళ్లీ ఇదేంది కేసీఆర్.. టీఆర్ఎస్‌పై నారా లోకేశ్ సెటైర్లు

Published : Sep 07, 2018, 11:22 AM ISTUpdated : Sep 09, 2018, 12:05 PM IST
మళ్లీ ఇదేంది కేసీఆర్.. టీఆర్ఎస్‌పై నారా లోకేశ్ సెటైర్లు

సారాంశం

తెలంగాణ ముందస్తు ఎన్నికల నగారాకు ముందే పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో టీఆర్ఎస్‌పై టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల నగారాకు ముందే పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో టీఆర్ఎస్‌పై టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. తెలుగు వాళ్లంతా ఒక్కటంటూనే కేసీఆర్ మళ్లీ జాగో-బాగో అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఆంధ్ర ఓట్లు లేకుండానే టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిందా అని నారా లోకేశ్ ప్రశ్నించారు.  ఆంధ్రా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కనే కూర్చొబెట్టుకుంటున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

Rain Alert: వాయుగుండం ప్రభావంతో అల్లకల్లోలమే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
దండం పెడతా లైసెన్స్ తీసుకో తల్లీ: JC Prabhakar Reddy | Asianet News Telugu