జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రద్దు: ఏపీ హైకోర్టు

By narsimha lodeFirst Published Mar 4, 2021, 1:20 PM IST
Highlights

జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి: జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

2020 లో సివిల్ జడ్జి పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేసినవారే అర్హులని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

 

జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.2020 లో సివిల్ జడ్జి పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేసినవారే అర్హులని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. pic.twitter.com/KAp6tquVdB

— Asianetnews Telugu (@AsianetNewsTL)

అయితే నిబంధనలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ  2020లో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలిచ్చింది. ఈ నోటిఫికేషన్ స్థానంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని కోరింది.

click me!