గంగవరం పోర్ట్ కార్మికులతో ప్రభుత్వ చర్చలు సఫలం.. రేపటి నుంచి విధుల్లోకి

Siva Kodati |  
Published : Aug 31, 2023, 09:25 PM IST
గంగవరం పోర్ట్ కార్మికులతో ప్రభుత్వ చర్చలు సఫలం.. రేపటి నుంచి విధుల్లోకి

సారాంశం

గంగవరం పోర్టు కార్మికులతో యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో గురువారం చర్చలు జరిగాయి. రూ.2 వేలు ఇంక్రిమెంట్, రూ.10 వేలు బోనస్‌కు అంగీకరించింది.

గంగవరం పోర్టు కార్మికులతో యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో గురువారం చర్చలు జరిగాయి. సమ్మె కాలంలోని 21 రోజుల వేతనం చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది. రూ.2 వేలు ఇంక్రిమెంట్, రూ.10 వేలు బోనస్‌కు అంగీకరించింది. రేపటి నుంచి వీధుల్లోకి వెళ్లడానికి కార్మికులు అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు