ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో 145 నిలిపివేత..

Published : Jan 25, 2023, 04:45 PM ISTUpdated : Jan 25, 2023, 04:48 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో 145 నిలిపివేత..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 145ని నిలిపివేసింది. జీవోపై అభ్యంతరాలు రావడంతో దానిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 145ని నిలిపివేసింది. పట్టణ ప్రాంతాల్లో వేసే లే అవుట్లలో 5శాతం పేదలకు కేటాయించాలని గతంలో ప్రభుత్వం జీవో 145ని జారీ చేసింది. ఆ జీవోపై రియల్‌ ఎస్టేట్ వ్యాపారుల వినతులు, ఇతరుల నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం ఆ జీవోను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu