ఆహార నాణ్యత, పంపిణీ విధానం, ప్రభుత్వ పథకాల అమలుపై జరిగిన తనిఖీల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే “ఇంటికి పంపిస్తాం” అంటూ హెచ్చరించారు.