వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన జగన్

Siva Kodati |  
Published : Aug 15, 2019, 06:11 PM IST
వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రారంభించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రారంభించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాలంటీర్లకు ముఖ్యమంత్రి ఐడీ కార్డులు అందజేశారు. అనంతరం వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వాలంటీర్లు తెలిపారు.

గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్ధను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu