25వ వివాహ వార్షికోత్సవం... 5 రోజులపాటు ఫ్యామిలీతోనే జగన్, రేపు చంఢీగడ్‌కు

Siva Kodati |  
Published : Aug 25, 2021, 02:57 PM ISTUpdated : Aug 25, 2021, 03:00 PM IST
25వ వివాహ వార్షికోత్సవం... 5 రోజులపాటు ఫ్యామిలీతోనే జగన్, రేపు చంఢీగడ్‌కు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి నుంచి కుటుంబ సమేతంగా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 28న జగన్- భారతీల పెళ్లి రోజు . సిల్వర్ జూబ్లీ నేపథ్యంలో 5 రోజుల పాటు కుటుంబంతో గడపనున్నారు జగన్. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి నుంచి కుటుంబ సమేతంగా పర్యటనకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి , మధ్యాహ్నం 1 గంటకు చండీగఢ్‌కు బయల్దేరనున్నారు జగన్.  మధ్యాహ్నం 4 గంటలకు సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్‌కు చేరుకోనున్నారు. ఈ నెల 28న జగన్- భారతీల పెళ్లి రోజు . సిల్వర్ జూబ్లీ నేపథ్యంలో 5 రోజుల పాటు కుటుంబంతో గడపనున్నారు జగన్. 

Also Read:జగన్‌కు జైలా.. బెయిలా, సస్పెన్స్‌కు పడని తెర.. తీర్పు మరోసారి వాయిదా

ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు సిమ్లా లేదా డెహ్రాడూన్ ప్రాంతాల్లో గడపేందుకు వెళ్ళనున్నారు ఏపీ సీఎం జగన్. అయితే నాలుగు రోజుల టూర్ ను ఫ్యామిలీ తో వెళ్లాలని ప్లాన్ చేశారు సిఎం జగన్. ఈ మేరకు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రత్యేక పైన విమానం లో వెళ్లాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu