మంత్రి పదవిచ్చా... ఇక్కడికొచ్చి రాజకీయాలా: తలసానిపై చంద్రబాబు ఫైర్

Siva Kodati |  
Published : Feb 24, 2019, 02:49 PM IST
మంత్రి పదవిచ్చా... ఇక్కడికొచ్చి రాజకీయాలా: తలసానిపై చంద్రబాబు ఫైర్

సారాంశం

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరో తలసాని ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని... తలసానికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టానన్నారు. 

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరో తలసాని ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని... తలసానికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టానన్నారు.

ముసుగు రాజకీయాలు ఎందుకని, ముసుగు తీసి మోడీ, కేసీఆర్, జగన్ కలిసి పోటీ చేయాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగువారి దెబ్బ అంటే ఏంటో చూపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి, వైసీపీలో చేరాలని టీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

సామాన్యుడిలా మత్య్సకార కుటుంబాలతో నారా లోకేష్ చిట్ చాట్ | Nara Lokesh Visits Fishermen in Puligadda
JC Prabhakar Reddy Challenges Peddareddy: పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ | Asianet Telugu