ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు

By sivanagaprasad kodatiFirst Published Nov 6, 2018, 2:12 PM IST
Highlights

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కేంద్రం ఇచ్చిన హామీలు రాష్ట్రమే చేపట్టేలా నిర్ణయం తీసుకుంది.

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కేంద్రం ఇచ్చిన హామీలు రాష్ట్రమే చేపట్టేలా నిర్ణయం తీసుకుంది.

రాయలసీమ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు..రామాయపట్నం పోర్ట్ నిర్మాణంపై చర్చించింది. కేంద్రం సాయం చేయకున్నా.. విశాఖ మెట్రో రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టే అంశంపై చర్చ జరిపింది. అలాగే అన్న క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
 

click me!