సీఎం గారూ! వీటి సంగతి చూడండి: జగన్‌కు కన్నా వరుస లేఖలు

By Siva KodatiFirst Published Jun 5, 2019, 1:35 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరుస లేఖలు రాశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై 7 లేఖలు రాశారు కన్నా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరుస లేఖలు రాశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై 7 లేఖలు రాశారు కన్నా.

పోలవరం నిర్వాసితులకు సాయంతో పాటు విజయవాడలో తొలగించిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని.. చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కన్నా విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని, అలాగే దేవాలయ భూముల పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు. 

click me!