9న తిరుపతికి సీఎం జగన్, ప్రధానితో భేటీ

Siva Kodati |  
Published : Jun 05, 2019, 01:22 PM IST
9న తిరుపతికి సీఎం జగన్, ప్రధానితో భేటీ

సారాంశం

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ తిరుపతికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలకడంతో పాటు మోడీతో భేటీ కానున్నారు

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ తిరుపతికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలకడంతో పాటు మోడీతో భేటీ కానున్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని మోడీని జగన్‌ను కోరనున్నారు. అనంతరం ఈ నెల 15న జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొని..ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆర్థిక లోటుపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu