పేదల ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Siva Kodati |  
Published : Aug 13, 2020, 04:53 PM IST
పేదల ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

సారాంశం

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్ భూములను కేటాయిండంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్ భూములను కేటాయిండంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

మైనింగ్ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సదరు మైనింగ్ భూమి కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet
Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu