పేదల ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Siva Kodati |  
Published : Aug 13, 2020, 04:53 PM IST
పేదల ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

సారాంశం

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్ భూములను కేటాయిండంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్ భూములను కేటాయిండంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

మైనింగ్ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సదరు మైనింగ్ భూమి కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works