గ్యాస్ లీకేజీ వల్ల ఆరుగురి మృతికి కారణమైన పరిశ్రమకు జెసి వత్తాసు (వీడియో)

First Published Jul 14, 2018, 4:49 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఏదీ దాచుకోరు. తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు. గరుడ స్టీల్ ప్లాంట్ ను సమర్థిస్తూ ఆయన మాట్లాడారు. ఈ ప్లాంట్ లో గ్యాస్ లీకేజీ కారణంగా ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఎవరి తప్పూ లేదని కితాబు ఇచ్చారు.

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ ఉక్కు ఫ్యాక్టరీలో గురువారం నాడు గ్యాస్ లీకై  ఆరుగురు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

విషవాయువులు బయటకు వెళ్లాల్సిన ప్రాంతంలో గ్యాస్  లీకైంది. 15 మంది స్పృహ తప్పిపోయారు. ఈ విషయాన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే విషవాయులు ఎలా బయటకు లీకయ్యాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

                           "

click me!