గుంటూరులో అత్యధికం, ప.గోలో అత్యల్పం: ఏపీలో కరోనా కేసులు 9,10,943కి చేరిక

Published : Apr 06, 2021, 05:24 PM ISTUpdated : Apr 06, 2021, 05:26 PM IST
గుంటూరులో అత్యధికం, ప.గోలో అత్యల్పం: ఏపీలో కరోనా కేసులు 9,10,943కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో1941 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 10వేల 943 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో1941 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 10వేల 943 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఏడుగురు కరోనాతో మరణించారుప్రకాశం, విశాఖపట్టణం  జిల్లాల్లోఇద్దరేసి చొప్పున, చిత్తూరు, గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు.. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,251 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,52,70,771 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,657 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో1941 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 835 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 91 వేల 883 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 11,809 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 071, చిత్తూరులో 323,తూర్పుగోదావరిలో 027,గుంటూరులో 424, కడపలో 074,కృష్ణాలో 212, కర్నూల్ లో 086, నెల్లూరులో 231,ప్రకాశంలో 059, శ్రీకాకుళంలో 102, విశాఖపట్టణంలో 258, విజయనగరంలో 049,పశ్చిమగోదావరిలో 025కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -68,698 మరణాలు 605
చిత్తూరు  -91,444,మరణాలు 874
తూర్పుగోదావరి -1,25,500, మరణాలు 636
గుంటూరు  -79,758, మరణాలు 682
కడప  -56,136, మరణాలు 464
కృష్ణా  -51,413,మరణాలు 687
కర్నూల్  -61,977, మరణాలు 496
నెల్లూరు -64,008,మరణాలు 514
ప్రకాశం -62,922, మరణాలు 586
శ్రీకాకుళం -47,059,మరణాలు 347
విశాఖపట్టణం  -62,989,మరణాలు 580
విజయనగరం  -41,538, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,606, మరణాలు 542


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్