ఒక్కరోజే 1730 కేసులు: ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

Published : Apr 04, 2021, 06:08 PM IST
ఒక్కరోజే 1730 కేసులు:  ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో1730 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 07వేల 676 కి చేరుకొన్నాయి. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో1730 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 07వేల 676 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు.చిత్తూరులో ముగ్గురు, నెల్లూరు, విశాఖపట్టణంలలో ఒక్కొక్కరు మరణించారు. 
దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,239 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,52,08,436 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,072 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో1730 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 842 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 90 వేల 137 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 10,300 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 059, చిత్తూరులో 138,తూర్పుగోదావరిలో 027,గుంటూరులో 178, కడపలో 054,కృష్ణాలో 226, కర్నూల్ లో 054, నెల్లూరులో 164,ప్రకాశంలో 081, శ్రీకాకుళంలో 058, విశాఖపట్టణంలో 235, విజయనగరంలో 046,పశ్చిమగోదావరిలో 010కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -68,604 మరణాలు 604
చిత్తూరు  -90,839,మరణాలు 872
తూర్పుగోదావరి -1,25,444, మరణాలు 636
గుంటూరు  -79,063, మరణాలు 680
కడప  -56,031 మరణాలు 464
కృష్ణా  -51,063,మరణాలు 685
కర్నూల్  -61,841, మరణాలు 495
నెల్లూరు -63,606,మరణాలు 514
ప్రకాశం -62,809, మరణాలు 584
శ్రీకాకుళం -46,905,మరణాలు 347
విశాఖపట్టణం  -62,509,మరణాలు 578
విజయనగరం  -41,487, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,580, మరణాలు 542

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్