భారీగా తగ్గుతున్న కరోనా కేసులు: ఏపీలో 8,90,215కి చేరిక

Published : Mar 03, 2021, 04:56 PM IST
భారీగా తగ్గుతున్న కరోనా కేసులు: ఏపీలో 8,90,215కి చేరిక

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 135 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 90వేల 215 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 135 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 90వేల 215 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు  మరణించారు.రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,170 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,40,47,174మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 36,970 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో135 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 082 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 82వేల 219 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 826 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 011, చిత్తూరులో 031,తూర్పుగోదావరిలో 008, గుంటూరులో 007, కడపలో 005, కృష్ణాలో 015, కర్నూల్ లో 010, నెల్లూరులో 005, ప్రకాశంలో 000 శ్రీకాకుళంలో 012, విశాఖపట్టణంలో 023, విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 005 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,781, మరణాలు 599
చిత్తూరు  -87,557,మరణాలు 850
తూర్పుగోదావరి -1,24,476 మరణాలు 636
గుంటూరు  -75,756 మరణాలు 671
కడప  -55,393, మరణాలు 463
కృష్ణా  -48,945 మరణాలు 681
కర్నూల్  -60,899, మరణాలు 489
నెల్లూరు -62,491, మరణాలు 507
ప్రకాశం -62,206, మరణాలు 580
శ్రీకాకుళం -46,242,మరణాలు 347
విశాఖపట్టణం  -60,060మరణాలు 567
విజయనగరం  -41,165, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,349, మరణాలు 542


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే