తూర్పు గోదావరి జిల్లాలో బాణసంచా కేంద్రంలో పేలుడు..

Published : Feb 04, 2022, 02:39 PM IST
తూర్పు గోదావరి జిల్లాలో బాణసంచా కేంద్రంలో పేలుడు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా (east godavari district) మండపేటలోని బాణసంచా కేంద్రంలో పేలుడు (explosion) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా (east godavari district) మండపేటలోని బాణసంచా కేంద్రంలో పేలుడు (explosion) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ  ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Visit:రీల్స్ చూడకుండా మంచిగా చదవండి.. మంచి ఉద్యోగాలు వస్తాయి| Asianet News Telugu
Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu