ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం: కీలకాంశాలపై చర్చ

Published : Jul 10, 2020, 04:40 PM IST
ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం: కీలకాంశాలపై చర్చ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపుగా ప్రతిపాదనలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆయా శాఖలకు ఆదేశించింది ప్రభుత్వం. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపుగా ప్రతిపాదనలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆయా శాఖలకు ఆదేశించింది ప్రభుత్వం. 

పలు కీలక అంశాలపై  ఈ కేబినెట్ లో చర్చించనున్నారు. గత నెల 11వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశం జరిగిన మరునాడే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు.

ఈ సమావేశంలోనే గత ప్రభుత్వం తీసుకొన్న పలు పథకాల్లో చోటు చేసుకొన్న అవినీతిపై కేబినెట్ సబ్ కమిటి నివేదిను సీఎం జగన్ కు నివేదికను ఇచ్చింది.
ఈ నెల 16వ తేదీన ఏఫీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.ఈ బడ్జెట్ కు అదే రోజు ఉదయం కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ సమావేశం తర్వాత ఈ నెల 15వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, మూడు రాజధానులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్