ఎంపిలందరూ ఏకమవ్వాలి

Published : Feb 09, 2018, 01:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఎంపిలందరూ ఏకమవ్వాలి

సారాంశం

రాష్ట్రప్రయోజనాలను కాపడుకోవటంలో, సాధించుకోవటంలో పార్టీలకతీతంగా ఎంపిలు ఆందోళనలు చేయాలంటూ సూచించారు.

కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపి ఎంపిలు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి మద్దతు ప్రకటించారు. రాష్ట్రప్రయోజనాలను కాపడుకోవటంలో, సాధించుకోవటంలో పార్టీలకతీతంగా ఎంపిలు ఆందోళనలు చేయాలంటూ సూచించారు.

The Congress Party supports the just demands of the people of Andhra Pradesh for special category status and speedy completion of the Polavaram project. It's time for all parties to unite on this issue and support this call for justice.#INCStandsWithAndhra

అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటంలో రాష్ట్ర ప్రజలు కనబరుస్తున్న ఆందోళనలు సహేతుకమేనంటూ రాహూల్ తన ట్విట్టర్లో ట్వీటారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎంపిలందరూ డిమాండ్ల సాధనకు ఏకమవ్వాలంటూ పిలుపిచ్చారు.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu