తిరుపతి : మద్యం మత్తులో జనంపైకి కారు.. బైకులు ధ్వంసం, 8 మందికి గాయాలు

Siva Kodati |  
Published : Aug 30, 2023, 06:15 PM IST
తిరుపతి : మద్యం మత్తులో జనంపైకి కారు.. బైకులు ధ్వంసం, 8 మందికి గాయాలు

సారాంశం

తిరుపతి జిల్లా గూడూరులో కొంతమంది యువకులు కారును జనాల మీదకు నడిపారు. ఈ ప్రమాదంలో ఆరు బైకులు ధ్వంసం కాగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 

తిరుపతి జిల్లా గూడూరులో కారు బీభత్సం సృష్టించింది. కొంతమంది యువకులు కారును జనాల మీదకు నడిపారు. ఈ ప్రమాదంలో ఆరు బైకులు ధ్వంసం కాగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. కారులో వున్న వారు మద్యం మత్తులో వున్నట్లుగా స్థానికులు గుర్తించారు. వెంటనే వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు