తిరుపతి : మద్యం మత్తులో జనంపైకి కారు.. బైకులు ధ్వంసం, 8 మందికి గాయాలు

Siva Kodati |  
Published : Aug 30, 2023, 06:15 PM IST
తిరుపతి : మద్యం మత్తులో జనంపైకి కారు.. బైకులు ధ్వంసం, 8 మందికి గాయాలు

సారాంశం

తిరుపతి జిల్లా గూడూరులో కొంతమంది యువకులు కారును జనాల మీదకు నడిపారు. ఈ ప్రమాదంలో ఆరు బైకులు ధ్వంసం కాగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 

తిరుపతి జిల్లా గూడూరులో కారు బీభత్సం సృష్టించింది. కొంతమంది యువకులు కారును జనాల మీదకు నడిపారు. ఈ ప్రమాదంలో ఆరు బైకులు ధ్వంసం కాగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. కారులో వున్న వారు మద్యం మత్తులో వున్నట్లుగా స్థానికులు గుర్తించారు. వెంటనే వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu