అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Feb 06, 2022, 07:58 PM IST
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

సారాంశం

అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ  ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతులను ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. 

అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరవకొండ మండలం (uravakonda) బుదగవిలో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ  ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని బళ్లారిలో (bellary) పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. మృతులంతా కుటుంబ సభ్యులు, బంధువులుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్