తూర్పుగోదావరిలో విషాదం.. కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి

Siva Kodati |  
Published : Feb 02, 2022, 02:06 PM ISTUpdated : Feb 02, 2022, 02:09 PM IST
తూర్పుగోదావరిలో విషాదం.. కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి

సారాంశం

తూర్పుగోదావరి (east godavari district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగ కల్లు (illicit kallu) తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తూర్పుగోదావరి (east godavari district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగ కల్లు (illicit kallu) తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు  ఘటనాస్థలికి చేరుకుని కల్లు శాంపిల్స్ సేకరించారు. ఒకేసారి ఐదుగురు గ్రామస్తులు మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Weather Report: ఇక కాస్కోండి.. వ‌చ్చే వారం చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయం. ఎండ‌లు మాముల‌గా ఉండ‌వు
Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?