అన్నమయ్య జిల్లా : గృహప్రవేశ వేడుకలో విషాదం .. కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Siva Kodati |  
Published : Apr 14, 2023, 04:18 PM IST
అన్నమయ్య జిల్లా : గృహప్రవేశ వేడుకలో విషాదం .. కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

సారాంశం

అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కానుగమాకులపల్లెలో గృహ ప్రవేశ వేడుకలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు 

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దతిప్పసముద్రం మండలం కానుగమాకులపల్లెలో గృహ ప్రవేశ వేడుకలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా.. పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!