14
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామం చెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ ఢీకొట్టింది.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామం చెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ ఢీకొట్టింది.
Subscribe to get breaking news alertsSubscribe 24
ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో పదిమంది గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో పదిమంది గాయపడ్డారు.
34
మృతులు అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వాళ్ళు. ఉదయం శనగ కోతలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మృతులు అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వాళ్ళు. ఉదయం శనగ కోతలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
44
ఈ ప్రమాదానికి కారణం జంక్షన్ రహదారులు కనపడకుండా ప్లెక్సీ కట్టడమేనని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ప్రమాదానికి కారణం జంక్షన్ రహదారులు కనపడకుండా ప్లెక్సీ కట్టడమేనని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.