ఘోర రోడ్డు ప్రమాదం: ఆటో తుక్కు తుక్కు, ముగ్గురు మృతి
First Published Feb 7, 2019, 12:27 PM ISTప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామం చెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో పదిమంది గాయపడ్డారు.