విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మండీ బిర్యానీ తిన్న మంది అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం వెలుగు చూడడంతో మండీ క్రూడ్స్ యజమానిపై కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.