మండీ బిర్యానీ తిని 13 మందికి అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం..

Published : Oct 10, 2023, 08:09 AM IST
మండీ బిర్యానీ తిని 13 మందికి అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం..

సారాంశం

మండీ బిర్యానీ తిన్న 13మంది అస్వస్థతకు గురైన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. 

విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మండీ బిర్యానీ తిన్న మంది అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం వెలుగు చూడడంతో మండీ క్రూడ్స్  యజమానిపై కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆ ప్రాంతంలో రూ. 1264 కోట్ల‌తో రైల్వే లైన్ల‌కు ఆమోదం
Heavy Rain Alert in AP & Telangana | తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్