అంతర్వేదిలో రథం దగ్థం: డ్యూటీలోని 10 మంది పోలీస్ అధికారులకు పాజిటివ్

Siva Kodati |  
Published : Sep 13, 2020, 05:41 PM ISTUpdated : Sep 13, 2020, 05:50 PM IST
అంతర్వేదిలో రథం దగ్థం: డ్యూటీలోని 10 మంది పోలీస్ అధికారులకు పాజిటివ్

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రథం దగ్ధమైన ప్రాంతంలో మరోసారి కలకలం రేగింది. సంఘటనా స్థలంలో విధుల్లో పాల్గొన్న పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రథం దగ్ధమైన ప్రాంతంలో మరోసారి కలకలం రేగింది. సంఘటనా స్థలంలో విధుల్లో పాల్గొన్న పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

విచారణాధికారి ఎస్పీ కరణం కుమార్, ఎస్పీ నయిం ఆష్మి, రాజోలు సీఐ, డ్రైవర్, రైటర్ సహా మరో ఐదుగురు ఎస్సైలకు కోవిడ్ 19 నిర్థారణ అయ్యింది. దీంతో సదరు పోలీసు అధికారులు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu